ETV Bharat / state

గుట్లాపల్లిలో విద్యుదాఘాతంతో రైతు మృతి - Farmer died by electrocution in Guatapalli

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలోని గుట్లాపల్లి గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

Farmer died by electrocution in Guatapalli
గుటాపల్లిలో విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Jul 3, 2020, 10:50 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గుట్లాపల్లి గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు మారం శ్రీనివాసరెడ్డి విద్యుతాఘాతంతో మృతి చెందాడు. పొలానికి నీళ్లు పెట్టడానికి మోటరు స్టాటర్ రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనీల్ కుమార్ తెలిపారు.

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గుట్లాపల్లి గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు మారం శ్రీనివాసరెడ్డి విద్యుతాఘాతంతో మృతి చెందాడు. పొలానికి నీళ్లు పెట్టడానికి మోటరు స్టాటర్ రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనీల్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి: 'విద్య, వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.