ETV Bharat / state

నకిలీ నోట్లు తయారీ ముఠా అరెస్ట్​

నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠాను గురజాల పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీ హరి బాబు తెలిపారు.

author img

By

Published : Oct 1, 2020, 10:36 PM IST

fake currency notes selling people caught
గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు

డబ్బులు సులభంగా సంపాదించాలనే అత్యాశతో గురజాలకు చెందిన ఓ ముఠా... నకిలీ రూ. 500 నోట్లను తయారీ చేశారు. వాటిని పట్టణంలోని ఫ్రూట్​ మార్కెట్​లోని ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి మార్చే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో అనుమానం వచ్చిన వ్యాపారి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వారిని చాకచక్యంగా అరెస్ట్​ చేసినట్లు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. నిందితలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పుకొచ్చారు.

డబ్బులు సులభంగా సంపాదించాలనే అత్యాశతో గురజాలకు చెందిన ఓ ముఠా... నకిలీ రూ. 500 నోట్లను తయారీ చేశారు. వాటిని పట్టణంలోని ఫ్రూట్​ మార్కెట్​లోని ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి మార్చే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో అనుమానం వచ్చిన వ్యాపారి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వారిని చాకచక్యంగా అరెస్ట్​ చేసినట్లు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. నిందితలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:

నకిలీ ధ్రువపత్రాలు తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.