గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో పొందుగుల చెకపోస్ట్ వద్దపోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహహనంలో తరలిస్తున్న 600 జిలెటిన్ స్టిక్స్, 800 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించకుండా పేలుడు పదార్ధాలను రవాణా చేస్తున్నట్టు గుర్తించామనిడీఎస్పీ శ్రీహరిబాబు పేర్కొన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ కూడా చదవండి...
తెదేపా అభ్యర్థిపై వైకాపా నేత దాడి