ETV Bharat / state

యేసు బాటలో నడిచి.. ఆనందంగా ఉండండి: ఉప సభాపతి

author img

By

Published : Dec 20, 2020, 1:31 PM IST

యేసు క్రీస్తు చూపిన మార్గంలో నడిచి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వార్డు సచివాలయాల ఉద్యోగులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేశారు.

Deputy Speaker Kona Raghupathi at the semi-Christmas celebrations organized by the employees of the ward secretariats at Bapatla in Guntur district
యేసు క్రీస్తు చూపిన మార్గంలో నడిచి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి: ఉప సభాపతి

గుంటూరు జిల్లా బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో వార్డు సచివాలయ ఉద్యోగులు సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప సభాపతి కోన రఘుపతి హాజరయ్యారు. కేకును కోసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. యేసు చూపిన మార్గంలో నడిచి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆకాంక్షించారు. వేడుకకు పురపాలిక కమిషనర్ భానుప్రతాప్, అధికారులు, నాయకులు, సచివాలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో వార్డు సచివాలయ ఉద్యోగులు సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప సభాపతి కోన రఘుపతి హాజరయ్యారు. కేకును కోసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. యేసు చూపిన మార్గంలో నడిచి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆకాంక్షించారు. వేడుకకు పురపాలిక కమిషనర్ భానుప్రతాప్, అధికారులు, నాయకులు, సచివాలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

'భార్యపై.. స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.