రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలు దాడులకు గురైతే దళిత బహుజన సంఘాల ఐకాస అండగా నిలవాలని చదలవాడ అరవింద బాబు సూచించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన దళిత బహుజన సంఘాల ఐకాస రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. నూతనంగా ఏర్పాటైన కమిటీలో నరసరావుపేట, గుంటూరు జిల్లా సంబంధించిన అట్లూరి విజయ్ కుమార్ను దళిత బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి: