ETV Bharat / state

ఇళ్ల స్థలాల కోసం రైతుల భూములు చదును చేస్తున్న సీఆర్డీఏ - రాజధాని తాజా న్యూస్

రాజధానిలో పేదల కోసం ఇచ్చే ఇళ్ల స్థలాలను సీఆర్డీఏ అధికారులు చదును చేస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు ఇచ్చిన 164 ఎకరాలను పేదలకు కేటాయించనున్నారు. అయితే రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో ఎర్రబాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. సీఆర్​డీఏ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను పండగ వాతావరణంలో సీఆర్​డీఏకి ఇచ్చామని అదే సంస్థ దొంగచాటుగా వచ్చి వాటిని తీసుకుంటుందని వాపోయారు.

రైతుల స్థలాలను చదును చేస్తున్న సీఆర్​డీఏ అధికారులు
రైతుల స్థలాలను చదును చేస్తున్న సీఆర్​డీఏ అధికారులు
author img

By

Published : Mar 7, 2020, 7:49 PM IST

రైతుల స్థలాలను చదును చేయిస్తోన్న సీఆర్​డీఏ అధికారులు

రైతుల స్థలాలను చదును చేయిస్తోన్న సీఆర్​డీఏ అధికారులు

ఇదీ చూడండి:

బీసీలకు చట్టపరంగా వచ్చిన రిజర్వేషన్లు ఎలా తగ్గిస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.