ETV Bharat / state

'రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలి'

రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు.

author img

By

Published : Dec 22, 2019, 5:02 PM IST

cpi ramakrsihna comments on capital city in guntoor district
cpi ramakrsihna comments on capital city in guntoor district
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్న సీపీఐ నేత రామకృష్ణ
అసెంబ్లీ ఓ చోట, సెక్రటేరియట్​ మరో చోట పెట్టడం సరైన నిర్ణయం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ వైఖరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని.. ఇదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. దీనిపై సమగ్రంగా చర్చించి వారంలోగా నివేదిక రూపొందిస్తామని రామకృష్ణ తెలిపారు. కర్నూలో హైకోర్టు ఏర్పాటును అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా ఆరోపణ నిజమే కావచ్చు...

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్న సీపీఐ నేత రామకృష్ణ
అసెంబ్లీ ఓ చోట, సెక్రటేరియట్​ మరో చోట పెట్టడం సరైన నిర్ణయం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ వైఖరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని.. ఇదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. దీనిపై సమగ్రంగా చర్చించి వారంలోగా నివేదిక రూపొందిస్తామని రామకృష్ణ తెలిపారు. కర్నూలో హైకోర్టు ఏర్పాటును అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా ఆరోపణ నిజమే కావచ్చు...

AP_GNT_23_22_CPI_RAMAKRISHNA_PC_AVB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR యాంకర్..... కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటును తమ పార్టీ స్వాగతిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గుంటూరు సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. రాజధానిని అమరావతిలో ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర సహకారం లేకుండా రాష్ట్రం ముందుకువెళ్లదని ఆయన చెప్పారు. 22 మంది ఎంపీలు కల్గిన వైసీపీ.... ప్రత్యక హోదా ముగిసిన ఆద్యమమంటున్న నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి... రాజధాని ఏర్పాటు గురుంచి సమయాన్ని వృధా చేస్తూ ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తరు. రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేయాలో... జిల్లా పార్టీల నుంచి నివేదికలను కోరామని... వాటిని జనవరి నాటి నుంచి కేంద్ర రాష్ట్ర పాలకులను కలసి అందజేస్తామని చెప్పారు. బైట్.... కె.రామకృష్ణ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.