ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కొత్తగా 72మందికి కరోనా నిర్ధారణ

author img

By

Published : Dec 3, 2020, 11:01 PM IST

గుంటూరు జిల్లాలో కొత్తగా 72మందికి కరోనా సోకింది. వైరస్​తో ఇప్పటి వరకు మొత్తం 651మంది మృతి చెందారని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

corona updates of guntur district
corona updates of guntur district

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 72కేసులు నమోదవ్వగా మొత్తం బాధితుల సంఖ్య 73,127కి చేరింది. గుంటూరు నగరంలో అత్యధికంగా 17మంది మహమ్మారి బారినపడ్డారు. రేపల్లెలో 8, పెదకాకానిలో 6, నరసరావుపేటలో4, వట్టిచెరుకూరులో4 చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో ఇప్పటి వరకు 71,337మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు. వైరస్​తో మొత్తం 651మంది మృతి చెందారు. కరోనాతో మృతిచెందినవారి సంఖ్యలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది.

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 72కేసులు నమోదవ్వగా మొత్తం బాధితుల సంఖ్య 73,127కి చేరింది. గుంటూరు నగరంలో అత్యధికంగా 17మంది మహమ్మారి బారినపడ్డారు. రేపల్లెలో 8, పెదకాకానిలో 6, నరసరావుపేటలో4, వట్టిచెరుకూరులో4 చొప్పున కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో ఇప్పటి వరకు 71,337మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు. వైరస్​తో మొత్తం 651మంది మృతి చెందారు. కరోనాతో మృతిచెందినవారి సంఖ్యలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉంది.

ఇదీ చదవండి:

కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సంసిద్ధంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.