ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. గరిష్ఠంగా నమోదవుతున్న కేసులు

author img

By

Published : May 9, 2021, 8:47 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. వీటిలో అధిక శాతం గుంటూరు నగర పరిధిలో నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

guntur district corona cases details
గుంటూరు జిల్లా కరోనా కేసుల వివరాలు..

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలో తాజాగా 2099 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 793 కేసులు బయటపడ్డాయి. జిల్లాలోని మంగళగిరిలో-148 కేసులు, నరసరావుపేట- 89 కేసులు, తెనాలి- 63, బాపట్ల- 47, చిలకలూరిపేట- 49, మాచర్ల-91, తుళ్లూరు-48, సత్తెనపల్లి- 68, తాడేపల్లి- 55, అమరావతి- 63 కేసుల చొప్పున నమోదయ్యాయి. వైరస్​ వల్ల రాష్ట్రంలోనే నేడు గుంటూరులో అత్యధికంగా 12 మంది మృత్యువాత పడ్డారు. వీటితో జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య 779కి పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 17 వేల 764 క్రీయాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇవీ చదవండి:

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలో తాజాగా 2099 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 793 కేసులు బయటపడ్డాయి. జిల్లాలోని మంగళగిరిలో-148 కేసులు, నరసరావుపేట- 89 కేసులు, తెనాలి- 63, బాపట్ల- 47, చిలకలూరిపేట- 49, మాచర్ల-91, తుళ్లూరు-48, సత్తెనపల్లి- 68, తాడేపల్లి- 55, అమరావతి- 63 కేసుల చొప్పున నమోదయ్యాయి. వైరస్​ వల్ల రాష్ట్రంలోనే నేడు గుంటూరులో అత్యధికంగా 12 మంది మృత్యువాత పడ్డారు. వీటితో జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య 779కి పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 17 వేల 764 క్రీయాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇవీ చదవండి:

తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించాలి: కాంగ్రెస్​

యార్డు బయట విక్రయాలు.. మిర్చి రైతుకు తప్పని నష్టాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.