ETV Bharat / state

గుంటూరులో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన జిల్లా యంత్రాంగం

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం కొత్తగా 11 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది.

author img

By

Published : Oct 5, 2020, 6:56 AM IST

corona cases are increasing in guntur
గుంటూరులో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన జిల్లా యంత్రాంగం

గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం కొత్తగా 11 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొవిడ్ కారణంగా సత్తెనపల్లి మండలం భట్లూరులో 35 మంది విద్యార్థులు, గ్రామస్థులు కరోనా బారినపడ్డారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లా యంత్రాంగం కొత్తగా 11 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొవిడ్ కారణంగా సత్తెనపల్లి మండలం భట్లూరులో 35 మంది విద్యార్థులు, గ్రామస్థులు కరోనా బారినపడ్డారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 6,242 కరోనా కేసులు, 40 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.