ETV Bharat / state

కొవ్వొత్తులతో అమరావతి రైతుల ఆందోళన - రాజధాని రైతుల ఆంధోళనలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇళ్లవద్దే ఉంటా రాత్రి సమయంలో కొవ్వత్తులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని రైతుల ఆందోళన
రాజధాని రైతుల ఆందోళన
author img

By

Published : Mar 28, 2020, 11:09 PM IST

పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ...రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 101వ రోజు 'అమరావతి వెలుగు' పేరుతో శుక్రవారం రాత్రి రాజధాని గ్రామాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దే కొవ్వొత్తులతో ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులు అమరావతి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజధాని రైతుల ఆందోళన

పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ...రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 101వ రోజు 'అమరావతి వెలుగు' పేరుతో శుక్రవారం రాత్రి రాజధాని గ్రామాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దే కొవ్వొత్తులతో ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులు అమరావతి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజధాని రైతుల ఆందోళన

ఇదీచదవండి

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.