ETV Bharat / state

ప్రొఫెసర్ కోదండరాంను కలిసిన రాజధాని రైతులు

author img

By

Published : Feb 16, 2020, 9:06 PM IST

ప్రొఫెసర్ కోదండరాంను రాజధాని రైతులు కలిశారు. తెనాలిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రొఫెసర్​ను మల్కాపురం గ్రామ రైతులు కలిసి వారి సమస్యలను వివరించారు. అమరావతి రైతుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచించాలని కోదండరాం పేర్కొన్నారు.

కోదండరాంను కలిసిన రాజధాని రైతులు
కోదండరాంను కలిసిన రాజధాని రైతులు
ప్రొఫెసర్ కోదండరాంను కలిసిన రాజధాని రైతులు

ప్రొఫెసర్ కోదండరాంను కలిసిన రాజధాని రైతులు

ఇదీచదవండి

'విజయసాయిరెడ్డి కన్ను ఆ భూములపై పడింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.