ETV Bharat / state

అమరావతి కోసం తుళ్లూరులో మహిళల భారీ ర్యాలీ - ఏపీ రాజధాని అమరావతి వార్తలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో రైతులు, మహిళలు.... కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది రైతులు, మహిళలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో మారు మోగించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

candle rally held by womens in tullur
candle rally held by womens in tullur
author img

By

Published : Jan 19, 2020, 10:23 PM IST

అమరావతి కోసం తుళ్లూరులో మహిళల భారీ ర్యాలీ

అమరావతి కోసం తుళ్లూరులో మహిళల భారీ ర్యాలీ

ఇదీ చదవండి:బిల్లులకు మండలిలో ఆమోదం లభించేనా?

Intro:Body:

AP_GNT_02_19_Thulluru_Farmers_Candles_Rally_AVB_3067949_9727010


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.