ETV Bharat / state

అమరావతికి మద్దతుగా మంగళగిరిలో బంద్ - అమరాతికి మద్దతుగా మంగళగిరిలో బంద్ తాజా వార్తలు

పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ గుంటూరు జిల్లా ఐకాస పిలుపు మేరకు మంగళగిరిలో బంద్ నిర్వహించారు. విద్యా సంస్థలు, బ్యాంకులు, వాణిజ్య, వర్తక సంస్థలను మూసివేశారు. 'జై అమరావతి' నినాదాలతో పట్టణంలో ఐకాస నేతలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని చెప్పే వరకు తమ ఆందోళనను కొనసాగుతుందని స్పష్టంచేశారు.

bund in mangalagiri
మంగళగిరిలో బంద్
author img

By

Published : Jan 22, 2020, 1:37 PM IST

.

మంగళగిరిలో బంద్

.

మంగళగిరిలో బంద్
Intro:AP_GNT_26_22_MANG_BUNDH_AV_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) రాజధాని వికేంద్రీకరణ నిరసిస్తూ గుంటూరు జిల్లా ఐకాస పిలుపుమేరకు మంగళగిరిలో బంద్ నిర్వహిస్తున్నారు. విద్యా, బ్యాంక్ లు, వాణిజ్య, వర్తక సంస్థలను ఐకాస నేతలు దగ్గరుండి మూయించారు. జై అమరావతి అంటూ పట్టణంలో ఐకాస నేతలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించే అంతవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.


Body:viss


Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.