ETV Bharat / state

'ప్రలోభాలకు లొంగనివారికి బెదిరింపులు' - PANCHAYAT ELECTIONS

అధికారపక్షం బెదిరింపులకు పాల్పడుతోందంటూ జిల్లా అధికారులకు భాజపా నాయకులు... ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల వేళ ఈ చర్యలను అడ్డుకోవాలని రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

'ప్రలోభాలకు లొంగనివారికి ఇబ్బందులు '
'ప్రలోభాలకు లొంగనివారికి ఇబ్బందులు '
author img

By

Published : Feb 3, 2021, 5:15 PM IST

పంచాయతీ ఎన్నికల వేళ అధికారపక్షం బెదిరింపులకు పాల్పడుతోందంటూ.. గుంటూరులో భాజపా నాయకులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ప్రలోభాలకు లొంగనివారిని వైకాపా నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు భాజపా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మాజీమంత్రి అరుణ.... జిల్లా రెవెన్యూ అధికారికి ఫిర్యాదును అందజేశారు. మున్నంగిలో అకారణంగా తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల వేళ అధికారపక్షం బెదిరింపులకు పాల్పడుతోందంటూ.. గుంటూరులో భాజపా నాయకులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ప్రలోభాలకు లొంగనివారిని వైకాపా నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు భాజపా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మాజీమంత్రి అరుణ.... జిల్లా రెవెన్యూ అధికారికి ఫిర్యాదును అందజేశారు. మున్నంగిలో అకారణంగా తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: అందితే జుట్టు.. అందకుంటే చేతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.