ETV Bharat / state

దేశంలో వైద్యుల కొరత ఎక్కువే..! - విజయవాడలో ఎంబీబీఎస్ పై అవగాహన సదస్సు

దేశంలో ఎన్ని వైద్య కళాశాలలున్నా... ఇంకా వైద్యుల కొరత ఉందని నియో గ్రూప్ ఎండీ డాక్టర్ దివ్యరాజ్ అన్నారు.

awerness program about MBBS studies abroad conducted by neo group MD at guntur district
author img

By

Published : Jul 13, 2019, 9:32 PM IST

భారత్ లో వైద్యుల కొరత ఎక్కువే.......!

విదేశాల్లో వైద్య విద్య అవకాశాలపై... గుంటూరులో నిర్వహించిన అవగాహన సదస్సుకు నియో గ్రూప్ ఎండీ డాక్టర్ దివ్యరాజ్ హాజరయ్యారు. నీట్ పరీక్షకు 15 లక్షల మంది పోటీపడుతుంటే 65 వేల సీట్లు మాత్రమే ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అక్కడ సరైన సంస్థలను ఎంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా,సంపూర్ణమైన అవగాహనతో వైద్య విద్యను పూర్తి చేయవచ్చని సూచించారు. తమ నియో గ్రూప్ ద్వారా 20 ఏళ్లలో 3 వేల మంది వైద్యులును అందించామని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు విదేశాల్లోని వైద్య కళాశాలకు తీసుకెళ్లి... వారికి ఇష్టమైన క్యాంపస్ లో చేర్పిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 14న విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఎంబీబీఎస్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తునట్లు సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఇదిచూడండి.అసోం వరదల్లో ఆరుకు చేరిన మృతులు

భారత్ లో వైద్యుల కొరత ఎక్కువే.......!

విదేశాల్లో వైద్య విద్య అవకాశాలపై... గుంటూరులో నిర్వహించిన అవగాహన సదస్సుకు నియో గ్రూప్ ఎండీ డాక్టర్ దివ్యరాజ్ హాజరయ్యారు. నీట్ పరీక్షకు 15 లక్షల మంది పోటీపడుతుంటే 65 వేల సీట్లు మాత్రమే ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అక్కడ సరైన సంస్థలను ఎంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా,సంపూర్ణమైన అవగాహనతో వైద్య విద్యను పూర్తి చేయవచ్చని సూచించారు. తమ నియో గ్రూప్ ద్వారా 20 ఏళ్లలో 3 వేల మంది వైద్యులును అందించామని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు విదేశాల్లోని వైద్య కళాశాలకు తీసుకెళ్లి... వారికి ఇష్టమైన క్యాంపస్ లో చేర్పిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 14న విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఎంబీబీఎస్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తునట్లు సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఇదిచూడండి.అసోం వరదల్లో ఆరుకు చేరిన మృతులు

Intro:FILE NAME: AP_ONG_31_13_MUGISINA_NALLAMALA_PALANKA_TIRUNALLA_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొలువైన పాలంక వీరభద్ర స్వామి వార్షిక తిరునళ్ళు అంగరంగ వైభవంగా జరిగింది. తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ప్రకృతి ఒడిలో ఉన్న పాలంక వీరభద్రుడు భక్తుల పూజలందుకున్నాడు. కొండ పై నుంచి దాదాపు 2కిమి లోయలోకి నడిచి వచ్చిన భక్తులు బ్రహ్మ, గణపతి, భద్రకలి, ఆంజనేయుడు, నాగయ్య కు పూజలు చేశారు.సంతానం లేని దంపతులు పుష్పగుండంలో స్నానమాచరించి చుక్కల పర్వతం కింద నీటి బిందువులు పట్టేందుకు బారులు తీరారు. నాలగటి , బోడ వంశస్థులు అన్న దానం కార్యక్రమం నిర్వహించారు
.Body:Shaik kjajavaliConclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.