ETV Bharat / state

ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సన్నద్ధంగా ఉన్నాం : బూసిరెడ్డి - busireddy narendar

కొవిడ్ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆరోగ్యశ్రీ నెట్​వర్క్​ ఆస్పత్రుల సంఘం అధ్యక్షులు బూసిరెడ్డి నరేందర్​ రెడ్డి తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సగం పడకలను కరోనా రోగులకు కేటాయించామని వెల్లడించారు.

Arogyasree Network Hospitals Association President
బూసిరెడ్డి నరేందర్​ రెడ్డి
author img

By

Published : Apr 23, 2021, 3:09 AM IST

కొవిడ్ విపత్తు సమయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు బూసిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. కరోనా కేసులు ఒక్కసారిగా పెరగటం, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం లేకపోవటం వల్లే మొదట్లో సమస్యలు తలెత్తాయన్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్న ఆయన....కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు.

కొవిడ్ విపత్తు సమయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు బూసిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. కరోనా కేసులు ఒక్కసారిగా పెరగటం, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం లేకపోవటం వల్లే మొదట్లో సమస్యలు తలెత్తాయన్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్న ఆయన....కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు.

ఇదీచదవండి.

భార్యపై పెట్రోల్ పోసి హత్య.. మరుక్షణమే భర్త బలవన్మరణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.