ETV Bharat / state

'తెదేపా నాయకుల దందాలతోనే ఇసుక కొరత' - ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తాజా వార్తలు

భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి గతంలో 10 వేల కోట్లు పక్కదారి పట్టించిన తెలుగుదేశం... ఇప్పుడు వారి సంక్షేమం కోసం దీక్షలు చేయడం విడ్డూరమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సొమ్మును అప్పట్లో ఫ్లెక్సీల వంటి అనవసర ఖర్చులకు వినియోగించారని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో తెదేపా నాయకుల దందాలతోనే ఇసుక కొరత ఏర్పాడిందన్నారు.

ap-chief-vip-sreekanth-reddy-comments-on-tdp
author img

By

Published : Oct 30, 2019, 4:09 PM IST

తెదేపా నాయకుల దందాల వల్లే ఇసుక ప్రజలకు అందడం లేదు

.

తెదేపా నాయకుల దందాల వల్లే ఇసుక ప్రజలకు అందడం లేదు

.

Intro:AP_GNT_26a_30_CHIEF_VIP_SREEKANTH_PC_AVB_AP10032


centre. mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:vachindi

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.