ETV Bharat / state

తెనాలిలో అమ్మవారికి 50 లక్షలతో అలంకారం - గుంటూరు జిల్లా తెనాలి

గుంటూరు జిల్లా తెనాలి లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని 50 లక్షల రూపాయిలతో అలంకరించారు. ధనలక్ష్మి అవతారంలో  భక్తులకు దర్శమిచ్చారు.

తెనాలిలో అమ్మవారికి 50 లక్షలతో అలంకారం
author img

By

Published : Oct 5, 2019, 12:36 PM IST

గుంటూరు తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నవరాత్రుల్లో భాగంగా అమ్మవారకి ధనలక్ష్మి అవతారాన్ని ధరించారు. దేవస్థాన పాలక మండలి 50 లక్షల రూపాయల నగదుతో అమ్మవారి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

తెనాలిలో అమ్మవారికి 50 లక్షలతో అలంకారం

గుంటూరు తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నవరాత్రుల్లో భాగంగా అమ్మవారకి ధనలక్ష్మి అవతారాన్ని ధరించారు. దేవస్థాన పాలక మండలి 50 లక్షల రూపాయల నగదుతో అమ్మవారి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

తెనాలిలో అమ్మవారికి 50 లక్షలతో అలంకారం

ఇదీ చూడండి

ఈ మండపంలో 'కొలువుమేళం ' ప్రత్యేకం

Intro:Body:

gnt_36_05


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.