ETV Bharat / state

దీక్షా శిబిరాల వద్దే రాజధాని రైతుల కొత్తేడాది వేడుకలు

author img

By

Published : Jan 1, 2021, 1:11 PM IST

దీక్షా శిబిరాల వద్దే రైతులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. రంగవల్లులు తీర్చిదిద్ది సేవ్ అమరావతి అంటూ నినదించారు. కొత్త ఏడాది అయినా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు ఆకాంక్షించారు.

amaravathi new year celebrations
amaravathi new year celebrations

రాజధాని ప్రాంతంలో...అమరావతి నినాదాలతో రైతులు, మహిళలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. దీక్షా శిబిరం వద్ద రంగువల్లులు వేసి.. కేక్‌ కోసారు. ఈ కొత్త ఏడాదిలోనైనా ప్రభుత్వం మనసు మార్చుకుని ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆకాక్షించారు.

అమరావతిలో నూతన సంవత్సర వేడుకలు

రాజధాని ప్రాంతంలో...అమరావతి నినాదాలతో రైతులు, మహిళలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. దీక్షా శిబిరం వద్ద రంగువల్లులు వేసి.. కేక్‌ కోసారు. ఈ కొత్త ఏడాదిలోనైనా ప్రభుత్వం మనసు మార్చుకుని ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆకాక్షించారు.

అమరావతిలో నూతన సంవత్సర వేడుకలు

ఇదీ చదవండి: సంతానమే సర్వస్వంగా మంగాయమ్మ జీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.