ETV Bharat / state

నిడమర్రులో రైతుల దీక్షలు.. అఖిలపక్షం మద్దతు - అఖిలపక్ష పార్టీ నాయకులు వార్తలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు అఖిలపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. రాజధానిపై వక్ర బాష్యాలు చెబుతున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

All Party support to farmers'protest
నిడమర్రులో రైతుల దీక్షకు అఖిలపక్షం మద్దతు
author img

By

Published : Jan 23, 2020, 11:12 AM IST

నిడమర్రులో రైతుల దీక్షకు అఖిలపక్షం మద్దతు

రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. అఖిలపక్ష పార్టీ నాయకులు అన్నదాతలకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలు, తెదేపా నాయకులు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. అమరావతిని ఇక్కడే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట....అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని విమర్శించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

నిడమర్రులో రైతుల దీక్షకు అఖిలపక్షం మద్దతు

రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. అఖిలపక్ష పార్టీ నాయకులు అన్నదాతలకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలు, తెదేపా నాయకులు రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. అమరావతిని ఇక్కడే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట....అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని విమర్శించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి:

"ముఖ్యమంత్రి మానసిక స్థితిపై అనుమానాలు కలుగుతున్నాయి"

Intro:AP_GNT_27_22_RAITULA_DHARNA_VOXPOP_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.