ETV Bharat / state

పసికందును ఆసుపత్రిలోని వదిలేసిన ఓ తల్లి - A mother leaving a babe in a hospital in Guntur.

అమ్మతనం కోసం వయసుకు మించిన పరీక్షలు ఎదుర్కొన్నవారెందరో ఉన్నారు. కాని ఓ తల్లి మాత్రం అనారోగ్యంతో పుట్టిందని, ఒక రోజు వయస్సున్న ఆడపిల్లని..ఆసుపత్రిలోనే వదిలేసింది.ఈ ఘటనపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

baby is unhealthy
author img

By

Published : Sep 21, 2019, 11:16 AM IST

గుంటూరులో పసికందును ఆసుపత్రిలోని వదిలిన ఓ తల్లి ...

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరోజు వయసు గల పసికందును తల్లి ఆసుపత్రిలోనే వదిలి వెళ్ళింది. గత నెల 17 తేదీన ఆసుపత్రిలో చేరిన పావని అనే గర్భిణీ, 28వ తేదీన ఆడపిల్లకి జన్మనిచ్చింది. పుట్టిన పాపకు అరోగ్యం బాగా లేకపోవడంతో 29న పాపను వదిలేసి తల్లిదండ్రులు, బంధువులు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా చిన్నగంజాం గ్రామానికి చెందిన వారిగా పేర్లు నమోదు అయ్యినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీనిపై ఆసుపత్రి వైద్యులు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి.వాగు దాటుతుండగా విద్యార్థి గల్లంతు..

గుంటూరులో పసికందును ఆసుపత్రిలోని వదిలిన ఓ తల్లి ...

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఒకరోజు వయసు గల పసికందును తల్లి ఆసుపత్రిలోనే వదిలి వెళ్ళింది. గత నెల 17 తేదీన ఆసుపత్రిలో చేరిన పావని అనే గర్భిణీ, 28వ తేదీన ఆడపిల్లకి జన్మనిచ్చింది. పుట్టిన పాపకు అరోగ్యం బాగా లేకపోవడంతో 29న పాపను వదిలేసి తల్లిదండ్రులు, బంధువులు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ప్రకాశం జిల్లా చిన్నగంజాం గ్రామానికి చెందిన వారిగా పేర్లు నమోదు అయ్యినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీనిపై ఆసుపత్రి వైద్యులు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి.వాగు దాటుతుండగా విద్యార్థి గల్లంతు..

Intro:నందికొట్కూర్ నియోజకవర్గంలోని నందికొట్కూరు పట్టణం మిడుతూరు పగిడ్యాల కొత్తపల్లి జూపాడుబంగ్లా పాములపాడు మండలాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఈవీవీ parts పనిచేయకపోవడంతో గంటన్నర గడిచిన పోలింగ్ ప్రారంభం కాలేదు ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు ఎండలో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నారు సెక్టోరల్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో మొరాయించిన యంత్రాలు మరమ్మత్తు నోచుకోవడం లేదు పోలింగ్ సిబ్బంది నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది


Body:ss


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.