ETV Bharat / state

ప్రత్తిపాడు నియోజకవర్గంలో 200 మంది భాజపాలో చేరిక - political news at prathipadu

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 200 మంది భాజపాలో చేరారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

bjp in prathipadu constituency
ప్రత్తిపాడు నియోజకవర్గంల భాజపాలోకి చేరిన 200 మంది
author img

By

Published : Oct 22, 2020, 7:17 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 200 మంది స్థానిక ప్రజలు భాజపాలో చేరారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా ఏర్పడుతుందని రావెల కిషోర్ బాబు అన్నారు. పార్టీ విధి విధానాలు నచ్చి 200 మంది భాజపాలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, పాటిబండ్ల రామకృష్ణ, ప్రత్తిపాడు గ్రామస్థులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 200 మంది స్థానిక ప్రజలు భాజపాలో చేరారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా ఏర్పడుతుందని రావెల కిషోర్ బాబు అన్నారు. పార్టీ విధి విధానాలు నచ్చి 200 మంది భాజపాలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, పాటిబండ్ల రామకృష్ణ, ప్రత్తిపాడు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాజధాని కోసం భూములిచ్చాం.. మమ్మల్ని మోసం చేయొద్దు: రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.