ETV Bharat / state

సీఎం హామీ ఇచ్చారు.. 108 సిబ్బంది సమ్మె విరమించారు - 108 ఉద్యోగులు

108 అంబులెన్స్​ల సిబ్బంది సమ్మె విరమించారు. తమ సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అందుకే సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

జగన్ హామీతో సమ్మె విరమించిన 108 ఉద్యోగులు
author img

By

Published : Jul 25, 2019, 11:09 PM IST

జగన్ హామీతో సమ్మె విరమించిన 108 ఉద్యోగులు

రోగుల కష్టాలు తీరాయి. 108 అంబులెన్స్​ల సిబ్బంది సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి జగన్ హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తక్షణం విధులకు హాజరవుతామని తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పిన 108 ఉద్యోగులు... ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 31లోగా వేతన బకాయిలు చెల్లించేందుకు అంగీకరించారు. ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని తెలిపిన సీఎం... వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

జగన్ హామీతో సమ్మె విరమించిన 108 ఉద్యోగులు

రోగుల కష్టాలు తీరాయి. 108 అంబులెన్స్​ల సిబ్బంది సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి జగన్ హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తక్షణం విధులకు హాజరవుతామని తెలిపారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పిన 108 ఉద్యోగులు... ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 31లోగా వేతన బకాయిలు చెల్లించేందుకు అంగీకరించారు. ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని తెలిపిన సీఎం... వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి...

రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతారా?: చంద్రబాబు

Intro:నోట్. వీడియో ఎఫ్ టి పి ద్వారా పంపుతున్నాను
అంగట్లో బిస్కెట్ ప్యాకెట్ ల సంచిని వానరం ఎత్తుకెళ్ళడంతో వానరం వెంట పడి అదిలించి బోయిన నా రాజు అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురై మృతిచెందాడు అనంతపురం జిల్లా ముదిగుబ్బ పాత ఊరు పెద్దమ్మ ఆలయం వద్ద అ రాజు అనే యువకుడు చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు అంగట్లో ని బిస్కెట్లు సంచి తీసుకున్న వానరం సమీపంలోని రేకుల షెడ్డు పైకి చేరింది అక్కడికి వెళ్ళిన రాజు వానరం అదిలించే ప్రయత్నంలో లో పైన ఉన్న 11 కె.వి విద్యుత్ లైన్ తీగలను తగిలాడు విద్యుత్ ఘాతానికి గురైన రాజు అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ఘటనతో ముదిగుబ్బ లో విషాదం నెలకొంది పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు



Body:విద్యుత్ ఘాతానికి గురై ఒకరు మృతి


Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.