ETV Bharat / state

ఎస్సీ యువకుడికి శిరోముండనం అమానుషం: ఆర్​ఆర్​ఆర్

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఎస్సీ యువకుడిపై పోలీసుల దాష్టీకాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. ఘటనపై ఫాస్ట్​ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని అన్నారు.

author img

By

Published : Jul 22, 2020, 12:04 PM IST

ycp mp raghurama krishna raju
ycp mp raghurama krishna raju

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో మంగళవారం ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన ఘటనను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. ఘటనపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయడం అమానుషమని మండిపడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సీఎం చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో మంగళవారం ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన ఘటనను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఖండించారు. ఘటనపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయడం అమానుషమని మండిపడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సీఎం చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.