ETV Bharat / state

బావిలో జారిపడి మహిళ మృతి - East Godavari news

ప్రమాదవశాత్తు మహిళ బావిలో జారిపడి మహిళ మృతి చెందింది. మృతదేహాన్ని బయటకి తీసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.

Mruthi
Mruthi
author img

By

Published : May 20, 2020, 4:33 PM IST

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడిలో..ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు అన్నపూర్ణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడిలో..ఓ మహిళ ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు అన్నపూర్ణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: సుధాకర్ వాంగ్మూలం కోర్టుకు సమర్పించండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.