ETV Bharat / state

Govt School: 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా

author img

By

Published : Sep 4, 2021, 10:43 PM IST

తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం మోరి జడ్పీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఇద్దరు ఉపాధ్యాయులు, ఎనిమిది మంది పదోతరగతి విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

కరోనా
కరోనా

తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం మోరి జడ్పీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. తొలుత పాఠశాలలో ఓ విద్యార్థికి కరోనా సోకింది. దీంతో లక్షణాలున్న వారికి శనివారం.. పరీక్షలు నిర్వహించగా ఇద్దరు ఉపాధ్యాయులు, ఎనిమిది మంది పదొ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మోరి పీహెచ్ సీ వైద్యాధికారి ప్రతిమ తెలిపారు. సహచర విద్యార్థులు, అధ్యాపకులకు కలిపి మరో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి తెలిపారు. తరగతి గదులు శానిటేషన్ చేసి తాత్కాలికంగా నిలిపివేశారు.

తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం మోరి జడ్పీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. తొలుత పాఠశాలలో ఓ విద్యార్థికి కరోనా సోకింది. దీంతో లక్షణాలున్న వారికి శనివారం.. పరీక్షలు నిర్వహించగా ఇద్దరు ఉపాధ్యాయులు, ఎనిమిది మంది పదొ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మోరి పీహెచ్ సీ వైద్యాధికారి ప్రతిమ తెలిపారు. సహచర విద్యార్థులు, అధ్యాపకులకు కలిపి మరో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి తెలిపారు. తరగతి గదులు శానిటేషన్ చేసి తాత్కాలికంగా నిలిపివేశారు.


ఇదీ చదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,502 కరోనా కేసులు.. 16 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.