ETV Bharat / state

రెండు దశాబ్దాల పాత్రికేయుడిని పొట్టనపెట్టుకున్న కరోనా - తూర్పు గోదావరిలో కరోనా మృతులు

పత్రికా రంగంలో విశేష సేవలందించిన ఓ తూర్పు గోదావరి జిల్లా విలేకరి కరోనాకు బలయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతుండగా.. ఈరోజు తుది శ్వాస విడిచారు.

journalist death with corona
కరోనాతో విలేకరి మృతి
author img

By

Published : Nov 3, 2020, 10:43 PM IST

రెండున్నర దశాబ్దాలకుపైగా పాత్రికేయుడిగా సేవలందించిన.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఓ విలేకరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా.. అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చేరారు.

ఈరోజు పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రభతో సహా వివిధ దినపత్రికల్లో ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, ఏపీ పీయూసీ ఛైర్మన్ చిర్ల జగ్గిరెడ్డితో పాటు విలేకరులు, పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

రెండున్నర దశాబ్దాలకుపైగా పాత్రికేయుడిగా సేవలందించిన.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఓ విలేకరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా.. అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చేరారు.

ఈరోజు పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రభతో సహా వివిధ దినపత్రికల్లో ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, ఏపీ పీయూసీ ఛైర్మన్ చిర్ల జగ్గిరెడ్డితో పాటు విలేకరులు, పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరాన్ని.. వారసత్వ నగరంగా గుర్తించేందుకు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.