ETV Bharat / state

'కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఛైర్​పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు. ఈమె ఓ వీడియో సందేశం పంపారు.

alluri Sudharani Sent a video on awareness of coronaviru
తుని మున్సిపల్ ఛైర్​పర్సన్ ఏలూరి సుధారాణి
author img

By

Published : Mar 23, 2021, 12:44 PM IST

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఛైర్​పర్సన్ ఏలూరి సుధారాణి సూచించారు. కొద్ది రోజులుగా తునిలో అధికంగా కేసులు నమోదు కావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ బారిన పడకుండా స్వీయ నియత్రణ చర్యలు పాటిస్తూ అప్రత్తమంగా ఉండాలని సూచిస్తూ.. వీడియో సందేశం పంపారు.

కరోనా కేసులు పెరుగుతున్నాయి... అప్రమత్తంగా ఉండండి

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఛైర్​పర్సన్ ఏలూరి సుధారాణి సూచించారు. కొద్ది రోజులుగా తునిలో అధికంగా కేసులు నమోదు కావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ బారిన పడకుండా స్వీయ నియత్రణ చర్యలు పాటిస్తూ అప్రత్తమంగా ఉండాలని సూచిస్తూ.. వీడియో సందేశం పంపారు.

కరోనా కేసులు పెరుగుతున్నాయి... అప్రమత్తంగా ఉండండి

ఇదీ చూడండి:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్​ఈసీని ఆదేశించలేం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.