ETV Bharat / state

మావోయిస్టుల విధ్వంసానికి వ్యతిరేకంగా ఆదివాసీల నిరసన - visakha district tribals latest news

సరివేలు గ్రామం వద్ద మావోయిస్టులు చేసిన విధ్వంసాలు నిరసిస్తూ మన్యంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు.

Breaking News
author img

By

Published : Jun 8, 2020, 6:43 PM IST

మావోయిస్టుల విధ్వంసాలు నిరసిస్తూ మన్యంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివేల గ్రామం వద్ద రహదారి పనులు చేస్తున్న వాహనాలను శనివారం మావోయిస్టులు దహనం చేశారు. దీంతో ఆ రహదారి పనులు నిలిచిపోయాయి. అభివృద్ధిని అడ్డుకోకుండా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని పేర్కొంటూ మావోయిస్టుల విధ్వంసాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణకు వినతి పత్రాన్ని అందజేశారు.

tribals rally against maoist attacks on road working vehicles
మావోయిస్టుల దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీలు నిరసన

మావోయిస్టుల విధ్వంసాలు నిరసిస్తూ మన్యంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివేల గ్రామం వద్ద రహదారి పనులు చేస్తున్న వాహనాలను శనివారం మావోయిస్టులు దహనం చేశారు. దీంతో ఆ రహదారి పనులు నిలిచిపోయాయి. అభివృద్ధిని అడ్డుకోకుండా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని పేర్కొంటూ మావోయిస్టుల విధ్వంసాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణకు వినతి పత్రాన్ని అందజేశారు.

tribals rally against maoist attacks on road working vehicles
మావోయిస్టుల దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీలు నిరసన

ఇదీ చదవండి :

స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్లు ఉండాలి: మావోయిస్టులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.