ETV Bharat / state

స్టెప్నితెచ్చిన తంట.. నిండు ప్రాణం బలి

ఓలారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. లారీ డ్రైవర్ స్టెప్నిని సరిగ్గా పెట్టుకోకపోవడంతో రోడ్డుపై పడ్డ టైర్​ను ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

author img

By

Published : May 16, 2020, 6:34 PM IST

Updated : May 28, 2020, 2:31 PM IST

tractor accident
స్టెప్నితెచ్చిన తంట.. నిండు ప్రాణం బలి

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో రోడ్డుపై పడిన స్టెప్ని టైర్​ను ఢీకొని ట్రాక్టర్ తిరగబడింది. ఈప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోకవరం నుంచి మట్టిని తీసుకురావడానికి బయలుదేరిన ట్రాక్టర్... గంగాలమ్మ ఆలయం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న క్వారీ లారీ స్టెప్ని టైర్ ప్రమాదవశాత్తు ఊడి పడింది. వెనుక వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా టైర్​ను ఢీకొని ఆదుపు తప్పి తిరగబడింది. ట్రాక్టర్ కింద చిక్కుకున్న డ్రైవర్ శ్రీకాకుళపు అనంద్(28) అక్కడే మృతిచెందాడు.

తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో రోడ్డుపై పడిన స్టెప్ని టైర్​ను ఢీకొని ట్రాక్టర్ తిరగబడింది. ఈప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోకవరం నుంచి మట్టిని తీసుకురావడానికి బయలుదేరిన ట్రాక్టర్... గంగాలమ్మ ఆలయం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న క్వారీ లారీ స్టెప్ని టైర్ ప్రమాదవశాత్తు ఊడి పడింది. వెనుక వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా టైర్​ను ఢీకొని ఆదుపు తప్పి తిరగబడింది. ట్రాక్టర్ కింద చిక్కుకున్న డ్రైవర్ శ్రీకాకుళపు అనంద్(28) అక్కడే మృతిచెందాడు.

ఇదీ చూడండి:కరోనా నుంచి కోలుకున్నమహిళలకు అభినందనలు

Last Updated : May 28, 2020, 2:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.