ETV Bharat / state

ధవళేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తులతో దాడి - Attack by thugs with knives on real estate business

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్​ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Sword attack on real estate trader in Dhawaleswaram
ధవళేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తులతో దాడి
author img

By

Published : Feb 22, 2021, 2:16 PM IST

Updated : Feb 22, 2021, 4:27 PM IST

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్‌పై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ అతణ్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాత కక్షలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యాయత్నానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ అనుచరుడైన శ్రీనివాస్‌పై.. అతను నిర్మిస్తున్న భవనం వద్దే దాడికి దిగారు.

ధవళేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపరిపై కత్తులతో దుండగుల దాడి

ఇదీ చదవండి: రాచగున్నేరి పోలింగ్​ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్‌పై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ అతణ్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాత కక్షలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యాయత్నానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ అనుచరుడైన శ్రీనివాస్‌పై.. అతను నిర్మిస్తున్న భవనం వద్దే దాడికి దిగారు.

ధవళేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపరిపై కత్తులతో దుండగుల దాడి

ఇదీ చదవండి: రాచగున్నేరి పోలింగ్​ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం

Last Updated : Feb 22, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.