ETV Bharat / state

బ్యాంకు ఎదుట వినియోగదారుల ఆందోళన

author img

By

Published : Jul 4, 2019, 11:44 PM IST

ఆంధ్రా బ్యాంకు ఎదుట కిర్లంపూడి గ్రామస్తులు ఆందోళనలు చేశారు. ఉద్యోగులు విధులుకు సరిగా హజరు కాకపోవటంతో లావాదేవీలు కష్టమవుతుందని నిరసన వ్యక్తం చేశారు.

ఆంధ్రాబ్యాంకు ఎదుట కిర్లంపూడి గ్రామస్తుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఆరోపిస్తూ... గ్రామస్తులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. లావాదేవీలు కొనసాగడం లేదని.. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని నిరసన తెలిపారు. మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో ఆందోళనకు జరిగింది. గేటుకు తాళాలు వేసి... నినాదాలు చేశారు.

ఆంధ్రాబ్యాంకు ఎదుట కిర్లంపూడి గ్రామస్తుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఆరోపిస్తూ... గ్రామస్తులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. లావాదేవీలు కొనసాగడం లేదని.. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని నిరసన తెలిపారు. మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో ఆందోళనకు జరిగింది. గేటుకు తాళాలు వేసి... నినాదాలు చేశారు.

ఇవీ చదవండి... రంగు మారుతోన్న 'గోదావరి'

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_09_minister_avanthi_p_v_raju_av_c4_SD. మంత్రి అవంతి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్ట మొదటిసారిగా అన్నవరం వచ్చిన ఈయనకు స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. స్వామి వ్రతమాచరించి, దర్శనం చేసుకున్న తర్వాత వేదపండితుల ఆశీర్వచనం గావించారు.


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.