తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఆరోపిస్తూ... గ్రామస్తులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. లావాదేవీలు కొనసాగడం లేదని.. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని నిరసన తెలిపారు. మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో ఆందోళనకు జరిగింది. గేటుకు తాళాలు వేసి... నినాదాలు చేశారు.
ఇవీ చదవండి... రంగు మారుతోన్న 'గోదావరి'