ETV Bharat / state

కొలిమేరు వద్ద ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. పది మందికి గాయాలు - తూర్పుగోదావరి జిల్లా కొలిమేరు రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు వద్ద ప్రమాదం జరిగింది. కోటనందూరు మండలం అగ్రహారం నుంచి తొండంగి వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు.

ten people were injured in road accident at east godavari
కొలిమేరు వద్ద ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. పది మందికి గాయాలు
author img

By

Published : Apr 4, 2021, 2:17 PM IST

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కోటనందూరు మండలం అగ్రహారం నుంచి తొండంగి వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. దీంతో ఆటో బోల్తా పడి.. డ్రైవర్, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొలిమేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కోటనందూరు మండలం అగ్రహారం నుంచి తొండంగి వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. దీంతో ఆటో బోల్తా పడి.. డ్రైవర్, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'పబ్​జీ' గొడవలో 13 ఏళ్ల బాలుడి హత్య!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.