రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, తహసిల్దార్ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నాయకులు తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు.
ఇదీ చదవండి: