ETV Bharat / state

పంటనష్టపోయిన రైతులకు వెంటనే పరిహారమివ్వాలి: వరపుల రాజా

author img

By

Published : Nov 30, 2020, 4:28 PM IST

నివర్ తుపాను కారణంగా పంటనష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని తెదేపా నేత వరుపుల రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో పంట ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

పంటనష్టపోయిన రైతులకు వెంటనే పరిహారమివ్వాలి
పంటనష్టపోయిన రైతులకు వెంటనే పరిహారమివ్వాలి

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్ వరుపుల రాజా పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న ఆయన...ముంపు ప్రాంతాల్లో అధికారులు ఇప్పటి వరకు పర్యటించకపోవటం దారుణమన్నారు. త్వరితగతిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్ వరుపుల రాజా పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న ఆయన...ముంపు ప్రాంతాల్లో అధికారులు ఇప్పటి వరకు పర్యటించకపోవటం దారుణమన్నారు. త్వరితగతిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

ఖాతాలు కొల్లగొట్టే కేటుగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.