ఇదీ చదవండి: ఆలమూరులో ఎక్సైజ్ అధికారుల దాడులు... 160 లీటర్ల నాటుసారా స్వాధీనం
కాకినాడలో అకాల వర్షం.. ఆందోళనలో రైతులు - sudden rain in kakinada news
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అకాల వర్షం పడటంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో వర్షం పడితే పంటలు పాడవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడలో అకాల వర్షం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అకాల వర్షం కురిసింది. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం వలన అమ్మకాలు జరగలేదని చిన్న వ్యాపారులు, రోడ్డుపైన వ్యాపారం చేసేవాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వర్షం పడితే పంటలకు నష్టమని రైతులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆలమూరులో ఎక్సైజ్ అధికారుల దాడులు... 160 లీటర్ల నాటుసారా స్వాధీనం
Intro:తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక్కసారిగా వర్షం కురిసింది దీంతో ఆయా పనిమీద వెళ్లే నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Body:తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక్కసారిగా వర్షం కురిసింది దీంతో ఆయా పనిమీద వెళ్లే నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Conclusion:తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక్కసారిగా వర్షం కురిసింది దీంతో ఆయా పనిమీద వెళ్లే నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Body:తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక్కసారిగా వర్షం కురిసింది దీంతో ఆయా పనిమీద వెళ్లే నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Conclusion:తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక్కసారిగా వర్షం కురిసింది దీంతో ఆయా పనిమీద వెళ్లే నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు