ETV Bharat / state

'ఇక కొన్ని నిమిషాల్లోనే కరోనా పరీక్షల ఫలితాలు'

author img

By

Published : Jul 15, 2020, 3:21 PM IST

Updated : Jul 15, 2020, 6:07 PM IST

కరోనా పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూడకుండా.. కేవలం నిమిషాల వ్యవధిలోనే పొందవచ్చు. సంచార సంజీవని వాహనం ద్వారా ఇది సాధ్యమవుతుందని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో బీహెచ్ భవాని శంకర్ తెలిపారు.

sanchar sanjivini vehicle lanuched in amalapuram
సంచార సంజీవని వాహనం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా పరీక్షలను వేగవంతం చేయటానికి సంచార సంజీవని వాహనాన్ని ప్రారంభించారు. కరోనా నిర్థారణ పరీక్షలకు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంజీవని వాహనాన్ని అమలాపురంలో ఆర్డీవో బీహెచ్ భవాని శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంజీవని వాహనం ద్వారా అత్యంత వేగంగా కరోనా పరీక్షల ఫలితాలు పొందవచ్చునని వివరించారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా పరీక్షలను వేగవంతం చేయటానికి సంచార సంజీవని వాహనాన్ని ప్రారంభించారు. కరోనా నిర్థారణ పరీక్షలకు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంజీవని వాహనాన్ని అమలాపురంలో ఆర్డీవో బీహెచ్ భవాని శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంజీవని వాహనం ద్వారా అత్యంత వేగంగా కరోనా పరీక్షల ఫలితాలు పొందవచ్చునని వివరించారు.

ఇదీ చదవండి: 'ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి'

Last Updated : Jul 15, 2020, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.