ETV Bharat / state

రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు - రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

east godavari district
రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
author img

By

Published : Jul 5, 2020, 10:34 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ముగ్గురు జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి..

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లలో ముగ్గురు జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి..

ఆలమూరులో.. అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ మూసివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.