ETV Bharat / state

ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేయాలని రజకుల ఆందోళన - Rajakulus protest to stop distribution of houses

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంలో రజకులు ఆందోళనకు దిగారు. తాము బట్టలు ఉతికే చాకిరేవు స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం అన్యాయమని నిరసన తెలిపారు. స్థలాల పంపిణీ నిలిపివేయాలని డిమాండ్​ చేశారు.

Rajakul's Protest with Stop Distribution of Houses to Ekgodawari
రజకులు ఇండ్ల స్థలముల పంపిణీ నిలిపివేయాలని నిరసన
author img

By

Published : Jul 5, 2020, 10:54 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంలో రాజా వాషరమెన్ సొసైటీ ఆధ్వర్యంలో రజకులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చాకిరేవు రజక సంఘం అధ్యక్షులు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 70 ఏళ్లుగా చాకిరేవు చెరువులో రజకులు బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నారని.. ఇప్పుడు ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ వెంటనే నిలిపివేయాలని రజకులు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంలో రాజా వాషరమెన్ సొసైటీ ఆధ్వర్యంలో రజకులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చాకిరేవు రజక సంఘం అధ్యక్షులు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 70 ఏళ్లుగా చాకిరేవు చెరువులో రజకులు బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నారని.. ఇప్పుడు ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ వెంటనే నిలిపివేయాలని రజకులు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

రైతులకు తీపి కబురు... ఉచిత బోర్లు తవ్వేందుకు ఉత్తర్వులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.