ETV Bharat / state

యానాంలో కిరణ్​బేడీ పర్యటన..ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Oct 14, 2019, 1:16 PM IST

పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​బేడీ రెండు రోజులు యానాంలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

కిరణ్​ బేడీ రాకకు యానాం అధికారుల ఏర్పాట్లు

కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​బేడీ పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈరోజు సాయంత్రం యానాం చేరుకోనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పుదుచ్చేరి ఐజీ సురేంద్ర కుమార్​ యాదవ్​, ఎస్​పీ రాహుల్​ ఆల్వాల్​ గవర్నర్​ పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాయం, అతిథి గృహాలను బాంబు​, డాగ్స్​ స్క్వాడ్లతో తనిఖీ చేశారు. పోలీస్​ ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్​స్టేషన్ల పనితీరును పరిశీలించారు. ​

ఇదీ చదవండి :

కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​బేడీ పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈరోజు సాయంత్రం యానాం చేరుకోనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పుదుచ్చేరి ఐజీ సురేంద్ర కుమార్​ యాదవ్​, ఎస్​పీ రాహుల్​ ఆల్వాల్​ గవర్నర్​ పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాయం, అతిథి గృహాలను బాంబు​, డాగ్స్​ స్క్వాడ్లతో తనిఖీ చేశారు. పోలీస్​ ఉన్నతాధికారులు స్థానిక పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్​స్టేషన్ల పనితీరును పరిశీలించారు. ​

ఇదీ చదవండి :

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన పుదుచ్చేరి డీజీపీ

Intro:Body:

rjy_36_14


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.