ETV Bharat / state

డివైడర్​ను ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి - తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌లో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ డివైడర్​ను ఢీకొట్టి అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

డివైడర్​ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
డివైడర్​ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
author img

By

Published : Sep 29, 2020, 6:33 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌లో లారీ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు గోనె సంచుల లోడుతో వస్తున్న లారీ... జంక్షన్‌ వద్ద ఆకస్మాత్తుగా అదుపు తప్పి డివైడర్​ ఎక్కింది. ఈ క్రమంంలో లారీపై నుంచి గోనె సంచుల బేళ్లు కింద పడిపోవడం వల్ల ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మార్గమధ్యలో మృతి..

హుటాహుటిన క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరోవైపు జాతీయ రహదారిపై అరగంటకుపైగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. ఘటనతో లారీ డ్రైవర్‌ పరారయ్యాడు.

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌లో లారీ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు గోనె సంచుల లోడుతో వస్తున్న లారీ... జంక్షన్‌ వద్ద ఆకస్మాత్తుగా అదుపు తప్పి డివైడర్​ ఎక్కింది. ఈ క్రమంంలో లారీపై నుంచి గోనె సంచుల బేళ్లు కింద పడిపోవడం వల్ల ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మార్గమధ్యలో మృతి..

హుటాహుటిన క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరోవైపు జాతీయ రహదారిపై అరగంటకుపైగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. ఘటనతో లారీ డ్రైవర్‌ పరారయ్యాడు.

ఇవీ చూడండి:

పట్టాలెక్కుతున్న జన జీవితం.. పుంజుకుంటున్న కార్యకలాపాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.