తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం శివారు బొమ్మరాలతిప్పకు చెందిన మర్రి గోవిందు అనే వ్యక్తి మంగళవారం రాత్రి మరణించాడు. పాము కాటుతో చనిపోయాడని కొందరు, వరద నీటిలో మునిగిపోయాడని కొందరు తెలిపారు.
అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం ఆయన మరణానికి కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: