ETV Bharat / state

అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు - east godavari district sand trafficking latest news

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో గోదావరి నుంచి జేసీబీతో ఇసుక తీయడాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అక్రమ రవాణాను అడ్డుకున్నారు.

గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు
గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు
author img

By

Published : Dec 2, 2019, 11:22 PM IST

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వితే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంల తహసీల్దార్​ మృత్యుంజయరావు అన్నారు. గోదావరి నది నుంచి జేసీబీ సహాయంతో ఇసుకను అక్రమంగా తీయడాన్ని అధికారులు గుర్తించారు. తీసిన ఇసుకను తిరిగి నదిలో వేయించారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు

ఇసుక అక్రమ రవాణాపై స్పందించిన అధికారులు.. రీచ్​ పరిశీలన

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వితే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంల తహసీల్దార్​ మృత్యుంజయరావు అన్నారు. గోదావరి నది నుంచి జేసీబీ సహాయంతో ఇసుకను అక్రమంగా తీయడాన్ని అధికారులు గుర్తించారు. తీసిన ఇసుకను తిరిగి నదిలో వేయించారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

గోదావరి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు

ఇసుక అక్రమ రవాణాపై స్పందించిన అధికారులు.. రీచ్​ పరిశీలన

Intro:యాంకర్ వాయిస్
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో లో గోదావరి నుంచి జెసిబి తో ఇసుక తీయడాన్ని అధికారులు గుర్తించారు ఇక్కడ పడవలతో మాత్రమే ఇసుక తీయాలని తాసిల్దారు మృత్యుంజయరావు ఎస్సై హరీష్ కుమార్ తెలిపారు జెసిబి తో తీసిన ఇసుకను తిరిగి గోదావరిలోకి వేయించారు ఇదిలా ఉండగా ఇసుక తీసేందుకు విజయవాడ నుంచి ఒక మిషన్ తీసుకొచ్చి ఇక్కడ గోదావరి లో ఉంచారు దానిపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు రు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వితే చర్యలు తప్పవని వారు అన్నారు
భగత్ సింగ్8008574229


Body:ఇసుక


Conclusion:అధికారులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.