ETV Bharat / state

ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి - తూర్పుగోదావరి జిల్లా తాజా క్రైం వార్తలు

ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కోదాడ వద్ద జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

motor vehicle rider hits a tree and died in east godavari district
మృతి చెందిన పాయకరావుపేట వ్యక్తి
author img

By

Published : May 9, 2020, 8:34 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోదాడ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తూ చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సూర్యచంద్రగా పోలీసులు గుర్తించారు. పాయకరావుపేట నుంచి వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోదాడ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తూ చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సూర్యచంద్రగా పోలీసులు గుర్తించారు. పాయకరావుపేట నుంచి వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

వరిగడ్డి లోడ్​తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.