ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి - తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలోని తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లిద్దరు మృతిచెందారు.

మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
author img

By

Published : Nov 2, 2019, 1:47 PM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లీ కూతుళ్లు

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాకు చెందిన నాగూర్ షాబ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై చీడిగుమ్మల నుంచి ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. షాబ్ భార్య, కుమార్తె అక్కడి కక్కడే చనిపోగా... షాబ్​, అతని కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తల్లీ కూతుళ్లు

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాకు చెందిన నాగూర్ షాబ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై చీడిగుమ్మల నుంచి ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. షాబ్ భార్య, కుమార్తె అక్కడి కక్కడే చనిపోగా... షాబ్​, అతని కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

''బెదిరించాడన్న కోపంతోనే.. హత్య''

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_02_accident_two_death_p_v_raju_av_AP10025_SD. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మహిళ, ఆమె కుమార్తె మృతి చెందారు. నర్సీపట్నం మండలం చీడిగుమ్మల నుంచి ప్రత్తిపాడు మండలం వొమ్మంగి కి నాగూర్ షాబ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి లారి ఢీకొట్టి వీలైపోయింది. దీంతో షాబ్ భార్య, కుమార్తె అక్కడి కక్కడే మృతి చెందగా, షాబ్ కి, కుమారుడు కి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:ఓవర్...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.