ETV Bharat / state

'జగనన్న కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం' - mla kondetti chittibabu latest news

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పలు గ్రామాలకు చెందిన వెయ్యి మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు.

mla kondetti chittibabu  distributed the house plots
లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ
author img

By

Published : Jan 7, 2021, 7:35 AM IST

తూర్పు గోదావరి జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్న జగనన్న లేఅవుట్ కాలనీలను పూర్తిస్థాయి మౌలిక వసతులతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు.

పోతవరం, కే.ముంజవరం, ముంగండ, ముంగండ పాలెం, నాగుల్లంక, వై కొత్తపల్లి, వాడ్రేవుపల్లి మానేపల్లి గ్రామాలకు చెందిన వెయ్యి మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు. తహసీల్దార్ బీ.మృత్యుంజయరావు అధ్యక్షత వహించారు.

తూర్పు గోదావరి జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్న జగనన్న లేఅవుట్ కాలనీలను పూర్తిస్థాయి మౌలిక వసతులతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు.

పోతవరం, కే.ముంజవరం, ముంగండ, ముంగండ పాలెం, నాగుల్లంక, వై కొత్తపల్లి, వాడ్రేవుపల్లి మానేపల్లి గ్రామాలకు చెందిన వెయ్యి మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు. తహసీల్దార్ బీ.మృత్యుంజయరావు అధ్యక్షత వహించారు.

ఇదీ చదవండి:

పోలీసులపై వైకాపా నేత అనుచిత వ్యాఖ్యలు...గట్టి కౌంటర్ ఇచ్చిన మహిళా సీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.