ETV Bharat / state

సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే రాజా - news on cm relief funds

తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను.. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా లబ్ధిదారులకు అందించారు.

MLA Dadishetti Raja presented the CM assistance fund checks
సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
author img

By

Published : Jul 14, 2020, 9:47 PM IST

తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని అనేక మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చెక్కుల రూపంలో అందించారు.

మొత్తంగా 41 మందికి మంజూరైన రూ. 64 లక్షలు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని అనేక మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చెక్కుల రూపంలో అందించారు.

మొత్తంగా 41 మందికి మంజూరైన రూ. 64 లక్షలు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

ఆ నలుగురికి.. అమరావతి రైతుల లేఖలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.