ETV Bharat / state

'ఆంగ్ల మాధ్యమంపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం' - ప్రతిపక్షాలపై మంత్రి తానేటి వనిత ఫైర్ వార్తలు

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని... రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విమర్శించారు.

minister vanitha fire on opposition parties
author img

By

Published : Nov 18, 2019, 12:02 AM IST

'ఆంగ్ల మాధ్యమంపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం'

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని... మంత్రి తానేటి వనిత ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమంపై కావాలనే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు మాట్లాడటానికి ఏమి లేకే... ఇసుక, ఆంగ్ల విధానంపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం జగన్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!

'ఆంగ్ల మాధ్యమంపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం'

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని... మంత్రి తానేటి వనిత ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమంపై కావాలనే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు మాట్లాడటానికి ఏమి లేకే... ఇసుక, ఆంగ్ల విధానంపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం జగన్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!

Intro:AP_RJY_57_17_MANTRI_PRESSMEET_AVB_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట


ప్రభుత్వం పేదలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు చూడలేక ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం లో ప్రతిపక్ష పార్టీలు ఇసుక ఇంగ్లీష్ మీడియంపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం లో ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడడానికి ఏమీ లేక ఇసుక ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నారు. నిరుపేద ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు జగన్ అండగా ఉంటూ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆ పథకాలు చూసి ఓర్వలేక రాజకీయం చేయాలని ఇసుకను తెర మీదకు తీసుకు వచ్చారన్నారు. గత ప్రభుత్వంలో యంత్రాలు ఉపయోగించే ఇసుకను తీసే వారిని ఇప్పుడు యంత్రాలు లేకుండా కూలీలు తీసి అధికారులే అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్న పలువురు తమ పిల్లలు మనవలు ఏ మీడియంలో చదువుతున్నారని ఆలోచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ కి చెందిన పిల్లలు చదువుతున్నారని పెద్దయిన తర్వాత బయటకు వెళ్లి ఇబ్బందులు పడకూడదనే భవిష్యత్తు ఆలోచించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు
Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.