తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రూ.500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే వైద్య కళాశాల కోసం స్థల సేకరణ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అధికారులకు సూచించారు కలెక్టర్ మురళీధర్ రెడ్డితో కలిసి అమలాపురం రూరల్ మండలంలో స్థల పరిశీలన చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వేగంగా పంపాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: నేడు వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభం